ఐపీఎల్లో అద్భుతంగా రాణించి గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను భారత జట్టుల
క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి
వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దంచికొడుతున్నాడు. ఆరు, ఏడు స�
గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంల�
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
World Cup | గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. చివరగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్లలో గెలుపు రుచిచూడలేదు.
IND vs PAK | గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ గేమ్లో దాయాది పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్ ప్రారంభించిన భారత్ ఆ తర్వాత
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఇండియా దారుణంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్
గాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక.. తొలి టెస్టులో వెస్టిండీస్పై 187 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 52/6తో గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనస�
న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బ్య
తమిళనాడును గెలిపించిన షారుక్ ఖాన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఆధిక్యం చేతులు మారుతూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం