వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
ఐపీఎల్లో బంతితో నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఉమ్రాన్ నెట్స్లో చె
న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట �
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు బయోబబుల్ను ఎత్తివేశారు. క్రీడాకారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో బయోబబుల్తోపాటు కఠిన క్వారంటైన్ను కూడా ఎత్తివేయాలని భారత క్రికెట్
ధర్మశాల: విండీస్తో టీ20 సిరీస్ చేజిక్కించుకున్న అనంతరం పది రోజుల పాటు బయో బబుల్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. తిరిగి ప్రాక్టీస్ షురూ చేశాడు. లంకతో టీ20 సిరీస్కు విరామం తీసుకున్న మాజీ కెప్టెన
టీమ్ఇండియా యువ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. విండీస్తో ఆఖరి మ్యాచ్లో చాహర్ కండరాల గాయానికి గురయ్యాడు. రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న తరుణంలో ఒక్కసారిగా రనప్ మధ్యలోనే ఆగిపోయాడు. ఇదిలా
సుదీర్ఘ కాలంగా బయోబబుల్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్కు రెస్ట్ ఇవ్వాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. వెస్టిండీస్తో ఆదివారం జరుగనున్న మూడో టీ20తో పాటు.. శ్రీలంకతో ఈ నెల
పూర్తి ఆధిపత్యంతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. నామమాత్రమైన ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో రోహిత్ సేన చివరి మ్యాచ్ ఆడ
మూడో టీ20లోనూ లంక చిత్తు కాన్బెర్రా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే శ్రీలంకపై సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన �
ప్రాక్టీస్లో విరాట్ కోహ్లీ బుధవారం విండీస్తో తొలి టీ20 కోల్కతా: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. తన బ్�
బార్బడోస్: ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అయిదు మ్యాచ్ల సిరీస్ను వెస్టిండీస్ 3