బెల్ఫాస్ట్: అఫ్గానిస్థాన్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఐర్లాండ్ 3-2తో చేజిక్కించుకుంది. వరుణుడి అంతరాయం మధ్య బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయి�
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ నెల చివర్లో వెస్టిండీస్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న
దంబుల్లా: శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 34 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత జ
భారత్తో జరగుతున్న టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించడంతో పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర�
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సౌతాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని ఛేది
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
ఐపీఎల్లో బంతితో నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఉమ్రాన్ నెట్స్లో చె
న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట �
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు బయోబబుల్ను ఎత్తివేశారు. క్రీడాకారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో బయోబబుల్తోపాటు కఠిన క్వారంటైన్ను కూడా ఎత్తివేయాలని భారత క్రికెట్
ధర్మశాల: విండీస్తో టీ20 సిరీస్ చేజిక్కించుకున్న అనంతరం పది రోజుల పాటు బయో బబుల్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. తిరిగి ప్రాక్టీస్ షురూ చేశాడు. లంకతో టీ20 సిరీస్కు విరామం తీసుకున్న మాజీ కెప్టెన
టీమ్ఇండియా యువ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. విండీస్తో ఆఖరి మ్యాచ్లో చాహర్ కండరాల గాయానికి గురయ్యాడు. రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న తరుణంలో ఒక్కసారిగా రనప్ మధ్యలోనే ఆగిపోయాడు. ఇదిలా