భారత కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్యాదవ్ కెప్టెన్గా ఎ�
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. గత రెండు మ్యాచ్లలో విఫలమైన భారత బౌలర్లు కీలక పోరులో సత్తా చాటడంతో ఈ పర్యటనను దక్షిణాఫ్రికా ఓటమితో ముగించింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు శుక్రవారం నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్లో తలపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం చె
భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు జింబాబ్వే జట్టును సోమవారం ఎంపిక చేశారు. 17 మందితో కూడిన జట్టుకు సీనియర్ క్రికెటర్ సికిందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 6 నుంచి భారత్, జింబాబ్వ
Zimbabwe : భారత జట్టుతో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. ఆల్రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
బంగ్లాదేశ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్తో ఆగస్టులో జరుగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా వాయిదా వేసింది.
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి పోరులో లంక 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(86)
Matheesha Pathirana : శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన(Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే మ్యాచ్లో అత్యధిక ఎక్స్ట్రాలు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో ఆసీస్ 27 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) కివీస్ను చిత్తుచేసి