T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.
న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. 2024 మే 1 నుంచి 2031 వరకు ఏడేండ్ల పాటు భారత్, భారత ఉపఖండంలో టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కులను సోనీ సంస్థ దక్కి
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్ను చిత�
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్తో పొట్టి ఫార్మాట్కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయ
పాకిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో న్యూజిలాండ్ అదరగొడుతున్నది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న కివీస్ శుక్రవారం నాలుగో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస
సొంతగడ్డపై సీజన్కు భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సమం చేసుకున్న టీమ్ఇండియా..అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి �
గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్.. రెండో మ్యాచ్ లో అదే జోరు కొనసాగించలేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో విజయం సాధించిన టీమ్ఇండియా.. ఆదివారం జరిగి
ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-2తో విండీస్ కైవసం చేసుకుంది.
భారత మహిళల జట్టు వరుసగా రెండో పరాజయంతో టీ20 సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో మన అమ్మాయిలు.. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
వచ్చే యేడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ గురువారం ఆవిష్కరించింది. వచ్చే యేడాది పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుక�
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండు వారాలు తిరిగేసరికి అదే కంగారూలపై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందే కప్పు ఖాతాలో వేసుకున్న భారత్.. ఆదివారం జరిగిన �
తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అదే సమయంలో యువ ఆటగాళ�