ధనాధన్ క్రికెట్లో సంచలనం నమోదైంది. నెదర్లాండ్స్, నేపాల్ మధ్య సోమవారం రాత్రి ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన టీ20 మ్యాచ్ మొదట టై అవగా ఆ తర్వాత ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది.
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విండీస్పై విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేస�
వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నప్పటికీ మూడో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో తడబడ్డ భారత్.. శుక్రవారం పుణె వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన నాలుగో మ్యాచ్కు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియే�
పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత జోరుకు బ్రేక్ పడింది. స్వదేశంలో ఇంగ్లండ్పై వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గి మూడోదీ గెలిచి సిరీస్ను పట్టేయాలన్న టీమ్ఇండియా ఆశలపై పర్యాటక జట్టు న
అమ్మాయిల ధనాధన్ క్రికెట్కు రంగం సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల 14 నుంచి మార్చి 15 దాకా నెల రోజుల పాటు పొట్టి క్రికెట్ వినోదాన్ని డబ్ల్యూపీఎల్�
హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్వర్మ రికార్డులు దాసోహం అవుతున్నాయి. టీ20ల్లో దుమ్మురేపుతున్న వర్మ.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించా�
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య ప్రఖ్యాత గబ్బా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఆసీస్ సిరీస్లో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు
T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.