ఇంగ్లండ్తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో �
పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రపంచకప్ ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా..ఆస్ట్రేలియాను చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. విశాఖపట్నం, తిరువనంతపురంలో అద్భుత విజయ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండో మ్యాచ్లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్ పట్టేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో సఫా�
ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్ల రీఎంట్రీకి ఉపయోగపడుతుందని భావించిన ఐర్లాండ్ టూర్లో బుధవారం చివరి మ్యాచ్ జరగనుంది.
దుబాయ్ (Dubai) వేదికగా న్యూజిలాండ్తో (New Zealand) జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన రెండో టీ20లో కివీస్కు షాకిచ్చింది. మరో 26 బాల్స్ మిగిలి ఉం�
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు.. వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది.
: కెప్టెన్ బాబర్ అజామ్ (58 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లోనూ పాక్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో 38 పరుగులతో నెగ్గిన పాక్.. ఐదు మ్యాచ్ల
పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లాదేశ్ సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో బంగ్లా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే �
ఆస్ట్రేలియా టీ20 అత్యుత్తమ ఆటగాడు, జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్ను అందించిన 36 ఏళ్ల ఫించ్ పొట్టి ఫార్మాట్
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రాంచీలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ఇండియా మలి మ్యాచ్లో గెలిస్తేనే నిలిచే పరిస్థితి కొనితెచ్చుకుంది. వన్డే సిరీస్ విజయమ�