తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
Turkey Earthquake: తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భూకంప శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ జరుగుతోంది. 278 గంటల తర్వాత ఓ వ్యక్తిని సజీవంగా కాపాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఒమన్లో ఘనంగా నిర్వహించారు. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పార్టీ నాయకులు, సీ�
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
వారం రోజులక్రితం భారీభూకంపం తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బతీసింది. భూకంపం దెబ్బకు వేల సంఖ్యలో భవనాలు నేలమట్టయ్యాయి. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తుర్కియే, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్�
శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీ�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహా�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు.
Anatolia fault zone:అనటోలియా భూభాగం 10 మీటర్లు కదిలింది. తుర్కియేలోని భూకంప కేంద్రం వద్ద భూమి 33 ఫీట్లు కిందకు ఒరిగింది. ఇటలీ సెసిమాలజిస్ట్ ఈ అంచనా వేశారు.