తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 17 వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింద
Turkey | తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప ధాటికి ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ భూకంప శిథిలాల కింద ఓ భారతీయుడు చిక్కుకున్నట్లు కేంద్ర విదేశాం�
వరుస భూకంపాలు తుర్కియేని వణికిస్తున్నాయి. బుధవారం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్తో కూడిన ఇండియ్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, ర
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 6,200 మంది మరణించినట్టు అధికారిక,
తుర్కియే, సిరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజాగా అక్కడ మృతుల సంఖ్య ఐదువేలు దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Turkey earthquake: తర్కియే, సిరియా భూకంప మృతుల సంఖ్య 4900కు చేరుకున్నది. వేల భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారత్ నుంచి సహాయక బృందాలు తర్కియే వెళ్లాయి.
గడిచిన 20 ఏండ్లలో అత్యధికంగా ప్రాణ నష్టం, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాల్లో తుర్కియే ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏండ్లలో భారీ వినాశనానికి కారణమైన ఐదు భూకంపాల వివరాలు మీకోసం..
తుర్కియే, సిరియాలో అత్యంత శక్తివంతమైన మూడు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం మరోమారు భూకంపం సంభవించింది. సెంట్రల్ తుర్కియే కేంద్రంగా రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్�