World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు ఉంటే చాలు.. కానీ, ఆ రైలు కోసం చాలా స్థలాన్ని ఉపయోగిస్తారు. ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించిందో స్విట్జర్లాండ్కు చెందిన స్టార్టప్ కంపెనీ.
ప్రపంచస్థాయి ఔషధ కంపెనీలు భారత్లో పరిశోధనలు చేపట్టాలంటే దేశంలో మేధో హక్కుల పరిరక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడాలని ప్రఖ్యాత ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎవరూ చేయని విధంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశా�
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లో పాల్గొనే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలు�
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఘనంగా స్వా�
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ నాకౌట్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్లో సెర్బియాను చిత్తుచేసిన .మలి మ్యాచ్లో స్విట్జర్లాండ్ పని పట్టింది. సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా