ఓ 20 ఏండ్ల యువకుడు హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆస్పత్రి పాలయ్యాడు ఆ యువకుడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని రేడియాలజీ కే�
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్’ వారు జ్యూరీచ్లో అక్రంగ వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ�
మాంట్రీక్స్: అపార్ట్మెంట్ డోర్ వద్ద పోలీసులను చూసి ఆ ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు, అనుమానాస్పదంగా ఏడవ అంతస్తు నుంచి కిందకు దూకారు. నలుగురు మరణించగా ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్విట్జర్లాండ్ల�
Time Bank | స్విట్జర్లాండ్కు చెందిన క్రిస్టినా వయసు 67 ఏండ్లు. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ కూడా బాగా వస్తున్నది. హాయిగా కాలం వెళ్లదీయవచ్చు.కానీ ఆమె ఇంట్లో కూర్చోలేదు. 87 ఏండ్ల వృద్ధురాలి బాగోగులు చ
Omikron | జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడం స్థానికంగా కలకలంరేపింది. వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైందని డీఎంహెచ్వో డాక్టర్ కె వెంకటరమణ వివరాలను వెల్లడించారు.
నొప్పిలేకుండా నిమిషంలోనే చావు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనుమతి కారుణ్య మరణాల కోసం మాత్రమే ‘కోరుకున్న సమయానికి.. ఎలాంటి బాధలేకుండా రెప్పపాటులో చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఉంటుందా?’ తరుచూ ఈ మాటలు వినే ఉం�
Bathukamma | స్విట్జర్లాండ్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ ఆధ్వర్యంలో జురిచ్ నగరంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మాతృభూమికి దూరంగా ఉన్నాకూడా మన సంస్కృతి సంప్రద
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగణంగా ఆటోమేటిక్ రూట్ ద్వారా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలతో కూడిన మూడో విడత జాబితాను సోమవారం భారత్ అందుకుం�
Honeymoon best place | ఏకకాలంలో రెండు దేశాల్లో హనీమూన్ జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఒకే బెడ్పై ఉండి ఒక దేశం నుంచి మరో దేశానికి మారిపోవాలని ఉందా?
హైదరాబాద్, జూన్ 25: ప్రపంచంలో లభించే పండ్లలో ఒక్కో పండుదీ ఒక్కో ప్రత్యేకత. అలాగే ఈ పండుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. దీనిని కుళ్లిన తర్వాత మాత్రమే తినడానికి పనికొస్తుంది. వీటిని మెడ్లర్ ఫ్రూట్ అంటారు. ఇవి చెట్టు ను�
ఆ దేశ బ్యాంకుల్ని వివరాలు కోరుతున్నాం: కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, జూన్ 19: స్విస్ ఖాతాల్లో భారత్ సొమ్ము రూ.20,000 కోట్లను మించిపోయిందంటూ మీడియాలో వెలువడిన కథనాల పట్ల కేంద్ర ఆర్థిక శాఖ శనివారం స్పందించిం�