సాకర్ ప్రపంచకప్లో అంచనాలే లేని దేశంగా బరిలోకి దిగి ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్విట్జర్లాండ్ ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్వారర్ఫైనల్కు అర్హత సాధించింది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్ ఆధారంగా కొలంబియాపై విజయాన్ని నమోదు చేసింది. 4-3 గోల్స్ తేడాతో షూటౌట్లో స్విస్ నెగ్గింది. తొలుత ఇరు జట్ల మధ్య రౌండ్16 మ్యాచ్ డ్రాగా ముగిసి�
మాజీ చాంపియన్ స్పెయిన్ 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిక్వార్టర్ చేరుకుంది. సౌదీ అరేబియా, ఉరుగ్వేపై విజయాల జోరు కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ అందుకుంది.
FIFA World Cup : ఫిఫా వరల్డ్కప్ 2026 నాకౌట్ దశలో స్విట్జర్లాండ్(Switzerland) దుమ్మురేపింది. ఉత్కంఠ రేపిన 32వ రౌండ్లో సాంకేతికంగా బలమైన అల్జీరియా(Algeria)ను చిత్తుగా ఓడించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో బ్రెజిల్ పాత్రికేయుడొకరు సంచలన విషయాన్ని వెల్లడించారు.
US-Iran talks : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి తుది, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్ (స్విస్) వేదికగా జరగనున్న ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
పశ్చిమాసియాలో(West Asia) శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్(US Iran Deal )యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరా�
ప్రతియేటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్(ఐఈపీ) విడుదల చేసే ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్'(జీపీఐ)లో భారతదేశం ర్యాంకు గత ఏడాది కన్నా మరింత దిగజారింది. భారత్ నిరుడు 115వ ర్యాంకులో ఉండగా, ఈసారి 127కు పత�
Traffic Fine : స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి, వచ్చిన ఒక భారతీయ టూరిస్ట్కు ఆ దేశం షాకిచ్చింది. ట్రిప్ పూర్తైన ఏడాది తర్వాత ట్రాఫిక్ చలాన్ విధిస్తూ నోటీస్ పంపింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఆ టూరిస్ట్ తన సోషల్
దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గత నెలలో 36.61 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఇది 0.81 శాతం తక్కువ. ఇక ఇదే సమయంలో దేశంలోకి దిగుమతులు 24.11 శాతం ఎగిసి 63.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్ర�
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మంగళవారం అరుదైన హెచ్చరిక చేశారు. ఏఐ పెద్ద టెక్ కంపెనీలు, సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమై ఇతర ప్రాంతాలకు విస్తరించకపోతే ఇప్పుడు కొనసాగుతు
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి సోమవారం స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అక్కడి దావోస్లో జరిగే సదస్సులకు సీఎం హాజరుకానున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ర్టానికి ప�
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు.
Revanth Reddy | ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్' అనే థీమ్తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు �