ప్రతిష్టాత్మక డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. స్విట్జర్లాండ్తో జరుగుతున్న పోరులో భాగంగా సింగిల్స్ విభాగంలో దక్షణేశ్వర్ సురేశ్.. 7-6 (4), 6-3తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గ�
UNHRC | జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకో�
మలేరియా ఔషధం ‘కోఆర్టెమ్ బేబీ’కి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని నోవార్టిస్ కంపెనీ తయారు చేస్తున్నది. శిశువులు, చిన్న పిల్లలకు మలేరియా చికిత్సలో ఈ ఔషధాన్ని వాడవచ్చు.
Swiss glacier collapse | స్విట్జర్లాండ్ (Switzerland).. ప్రకృతి అందాలను నెలవు. స్విస్ పేరు వినగానే అందమైన ఆల్ప్స్ పర్వతాలు, ప్రకృతి సోయగాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే, తాజాగా అక్కడ ఘోర విపత్తు సంభవించింది.
వరల్డ్ స్కాష్ చాంపియన్షిప్స్లో భారత ఆటగాళ్లు అన్హత్ సింగ్, అభయ్ సింగ్, వీర్ ఛత్రోని, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోటీలలో భాగంగా మహిళల సింగిల్స్లో 17 ఏండ్ల
Mehul Choksi | పీఎన్బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పట్టుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఏడేళ్లుగా నిరంతరం కృషి
చేస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగ�
ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత ర్యాంకు మరింత దిగజారింది. నిరుడు 147వ ర్యాంకు ఉండగా, ఈ ఏడాది 148వ ర్యాంకుకు పడిపోయింది. 199 దేశాలతో రూపొందించిన నొమడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచీ-2025లో ఉత�
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండ్రోజుల క్రితమే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో వైఫల్య ప్రదర్శన చేసిన భారత షట్లర్లు తిరిగి పుంజుకునేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. మంగళవారం నుంచి స్విట్జర్లాండ్లోని బాసెల్ వ
దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం తమ ఘనతగా చెప్పుకుంటున్న పెట్టుబడులు ఇవి. కానీ.. ఈ మూడు కంపెనీలూ హైదరాబాద్కు చెందినవే. మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలు.. మన రాష్ట్రంలోన�
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తెలియజేస
మంచు దుప్పటి కప్పుకొని మల్లెపువ్వుల్లా కనిపించే ఊళ్లంటే మనకెంత మోజో! హిమపాతం జలపాతంలా జారుతుంటే బంగారు వర్ణపు కాంతులు పరచుకున్న గదిలో ఓ అంచున కూర్చుని చూడటం ఎంత బాగుంటుందో. కొండల మధ్య పారే నదీ పాయలూ, ఆ అం
మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురఖా ధరించటాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్ల