స్విట్జర్లాండ్లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్ పార్లమెంట్ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్లో 151-29తో ఆమోదం తెలిపారు.
సృజనాత్మక ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న టీవర్క్స్ మరో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చుకున్నది. వసంత్ టూల్ క్రాఫ్ట్స్ సంస్థ దాదాపు రూ.2 కోట్ల విలువైన జండ్ ప్రెసిషన్ డిజిటల్ కట్టర్ యంత్రాన్ని టీవర్క్స్
బ్యాక్టీరియాతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అది కూడా వృథా నీటి నుంచే కరెంటును విజయవంతంగా ఉత్పత్తి చేశారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈ�
జిల్లా కేంద్రం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ ఆలయానికి అంతర్జాతీయస్థాయి లో మొట్టమొదటి రోప్వే సౌకర్యం కల్పించే న మునాలను రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్�
మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపిన ఘటనతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత ఆరు రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్�
మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న రోప్వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక అధ్యయనంలో భాగ�
స్విట్జర్లాండ్లో (Switzerland) తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRI's) ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు ఉంటే చాలు.. కానీ, ఆ రైలు కోసం చాలా స్థలాన్ని ఉపయోగిస్తారు. ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించిందో స్విట్జర్లాండ్కు చెందిన స్టార్టప్ కంపెనీ.
ప్రపంచస్థాయి ఔషధ కంపెనీలు భారత్లో పరిశోధనలు చేపట్టాలంటే దేశంలో మేధో హక్కుల పరిరక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడాలని ప్రఖ్యాత ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా