స్విట్జర్లాండ్లోని దావోస్లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వాణిజ్య వేదిక(డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు కోసం ప్రభుత్వం రూ. 12.30కోట్లు విడుదల చేసింది.
ETH | శరీరంలోని అవసరమైన అవయవానికే నేరుగా ఔషధాన్ని అందించే సూక్ష్మ కణాలను స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ విద్యాసంస్థకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్డ్ మెటీరియ�
మద్యం తాగేటప్పుడు అది ఇచ్చే సంతోషం ఎంతో కానీ తెల్లవారి కలిగే హ్యాంగోవర్ మాత్రం దిమ్మ తిరిగేలా చేస్తుంది. హ్యాంగోవర్తో పాటు మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించేందుకు స్విట్జర్లాండ్లోని ఈటీహ�
సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం విప్లవాత్మక ఆలోచన చేసింది. రైల్వే ట్రాక్పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దే
భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అన్మోల్ ఖర్బ్ మరోసారి సత్తా చాటింది. కొద్దిరోజుల క్రిత మే ‘బెల్జియం ఇంటర్నేషనల్'ను గెలుచుకున్న 17 ఏండ్ల ఈ అమ్మాయి.. ఆదివారం లుబ్లిన్ (పోలండ్) వేదికగా ముగిసిన ‘పోలిష్ ఇంట�
భారత యువ టెన్నిస్ ప్లేయర్ అన్మోల్ ఖర్బ్ తన తొలి సీనియర్ టోర్నీలోనే సంచలన ప్రదర్శన చేసింది. బెల్జియం వేదికగా జరుగుతున్న బెల్జియన్ ఇంటర్నేషనల్ 2024 టోర్నీలో భాగంగా తొలి రౌండ్లో 17 ఏండ్ల అన్మోల్.. 24-22, 12-2
ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్, 2024లో భారతీయ బిజినెస్ స్కూల్స్ ర్యాంకులను సాధించాయి. ప్రపంచంలోని టాప్-100 సంస్థల్లో మన దేశానికి చెందిన 14 విద్యా సంస్థలు చోటు ద�
‘నమస్తే తెలంగాణ’ కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్కు అరుదైన అవార్డు లభించింది. ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ భారత్-స్విస్ మైత్రీ అంశంపై నిర్వహించిన కార్టూన్ పోటీల్లో మృత్యుంజయ్ కార్టూన్�
EURO 2024 : ఫుట్బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్షిప్ (EURO 2024) మొదలైంది. జర్మనీ (Germany)లో సందడి వాతావరణం నడుమ సాకర్ పండుగ షురూ అయింది. టోర్నీ తొలి పోరులో ఆతిథ్య జర్మనీ �
మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీనా? ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా.. కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్'
స్విట్జర్లాండ్లోని నోట్విల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెట్ గ్రాండ్ ప్రిలో భారత యువ పారా అథ్లెట్ సౌరభ్ శర్మ రెండు స్వర్ణాలతో సత్తా చాటాడు.