బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీ�
హనుమకొండ చౌరస్తా : హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్పూల్లో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ స్విమ్మింగ్, డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు కోలాహలంగా జరిగాయి. తెలంగాణ రాష�
Crime news | కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
టోక్యో: ఒలింపిక్స్ 4×200 మీటర్ల రిలే ఈవెంట్లో చైనా అమ్మాయిలు సంచలనం సృష్టించారు. ఈ ఈవెంట్ హాట్ ఫేవరెట్స్ అయిన అమెరికా, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల�
న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంలో 20 లక్షల మంది నీట మునిగి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసూతి సమస్యలు లేక పోషకాహారలోపం వల్ల మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువని పేర్కొన్నది. జూలై 25న తొలిసారిగా ప్రపంచ జలమృత�
కథానాయకుడు మహేష్బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని స్విమ్మింగ్లో తన ప్రావీణ్యతను చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్కు సంబంధించి తన వయసు విభాగంలోని టాప్ 8 స్థానాల్లో ఒకరిగా నిలిచారు గౌతమ్. ఈ విషయ�
ఈ మధ్య కాలంలో బికినీ వేసేందుకు అందాల భామలు ఏ మాత్రం మొహమాటపడడం లేదు. విహారయాత్రలకు వెళ్లడం అక్కడ బికినీలో తెగ రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తు�