న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంలో 20 లక్షల మంది నీట మునిగి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసూతి సమస్యలు లేక పోషకాహారలోపం వల్ల మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువని పేర్కొన్నది. జూలై 25న తొలిసారిగా ప్రపంచ జలమృత�
కథానాయకుడు మహేష్బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని స్విమ్మింగ్లో తన ప్రావీణ్యతను చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్కు సంబంధించి తన వయసు విభాగంలోని టాప్ 8 స్థానాల్లో ఒకరిగా నిలిచారు గౌతమ్. ఈ విషయ�
ఈ మధ్య కాలంలో బికినీ వేసేందుకు అందాల భామలు ఏ మాత్రం మొహమాటపడడం లేదు. విహారయాత్రలకు వెళ్లడం అక్కడ బికినీలో తెగ రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తు�