ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని ఉల్గెపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కుమారుడు వీరేందర్ (13) బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్�
జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. గోవా వేదికగా జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్లో సోమవారం మన రాష్ర్టానికి మూడు పతకాలు వచ్చాయి. స్విమ్మింగ్లో వ్రితి అగర్వాల్ రజత వెలుగులు విరజిమ్మగా.. �
Crime news | జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లికి చెందిన శివ(9) నాలుగో తరగతి గణేష్(9) నాలుగ�
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు చెరువులో మునిగి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు చేపట్టి ఒకరి మృతదేహాన్ని నీటిలోనుంచి బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పో�
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
ఎండలు మండుతున్నాయి. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
ఎండలు ముదురుతున్నాకొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వేడితో వ్యాయాయం చేసేటప్పుడు కూడా కొంత చిరాగ్గా ఉంటుంది. అయితే ఉక్కపోత నుంచి ఉపశమనం, వేడి లేకుండా వ్యాయామం చేయడానికి ఈత కొట�
ఆల్ఇండియా స్విమ్మింగ్ మాస్టర్స్ చైర్మన్గా కోకాపేటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఎన్నికయ్యారు. తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�