మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక హవా కొనసాగుతున్నది. బాలికల అండర్-18 బ్యాక్స్ట్రోక్ విభాగంలో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి కాంస్య పతకంతో �
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీత
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
మెదక్ : పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన హవేళిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివ�
ములుగు, మే 22 : విహారం కాస్తా విషాదంగా మారింది. ఈత సరదా రెండు జీవితాలను బలితీసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్లో ఆద�
Fish | మనుషులు వెల్లకిలా ఈదడం చూసే ఉంటారు, కానీ వెల్లకిలా ఈత కొట్టే చేపలను ఎప్పుడైనా చూశారా? ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి వింత చేపలే. మనం అక్వేరియంలో పెంచుకునే క్యాట్ఫిష్ జాతికి చెందినవే ఇవి. నీళ్లలో తలకిం�
రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని రేగొండ మండలం రేపాక గ్రామాన�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు..వేములవాడ మండలం మారుపాక గ్రామ శివారులోని కామరాజు కుంటలో ఈతకు వెళ్లి తూళ్ల రాజేశ్ (19) అనే యువక
Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి : ఈత నేర్చుకునేందుకు వెళ్లి ఓ బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం పెద్దగూడెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద గూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తన కుమారుడు మహ్�