ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
ఎండలు మండుతున్నాయి. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
ఎండలు ముదురుతున్నాకొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వేడితో వ్యాయాయం చేసేటప్పుడు కూడా కొంత చిరాగ్గా ఉంటుంది. అయితే ఉక్కపోత నుంచి ఉపశమనం, వేడి లేకుండా వ్యాయామం చేయడానికి ఈత కొట�
ఆల్ఇండియా స్విమ్మింగ్ మాస్టర్స్ చైర్మన్గా కోకాపేటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఎన్నికయ్యారు. తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈత నేర్చుకునేందుకు చిన్నారులు, పెద్దలు నీటి వనరులను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తూము నుంచి కిందికి వస్తున్న నీటిలో చిన్నారులు ఈ�
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
Crime news | ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలంగొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
అమ్మనాయినల మొకం ఎట్లుంటదో గూడ నాకు తెల్వద్, అనాథనన్న మాట. యాకుత్పురా హాస్టలే నా ఇల్లు. నాతో ఉండే నలుగురు దోస్తులే నా లోకం. మాతం (మొహర్రం) పండుగ మంచిగ జర్గుతదని తెలిస్తే దోస్తులతోని గల్సి సూడనీకి చార్మినా�