సీఎం రేవంత్రెడ్డి ఓయూ వేదికగా సోమవారం ఇచ్చిన మాటపై నిలబడే దమ్ముందా అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ అధిక�
హైదరాబాద్ నెక్లెస్రోడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన నీరాకేఫ్ గౌడజాతి ఆత్మగౌరవానికి ప్ర తీక అని 43 గౌడ సంఘాలు స్పష్టంచేశాయి. నీరాకేఫ్ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేషరతుగా తెలంగాణ రాష్ట్�
తెలంగాణపై కుట్రల ప్రయత్నాలు జరుగతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక హైదరాబాద్లో పచ్చ జెండాల ఊరేగింపు జరిగిందని శాసన మండలి మాజీ చైర్మన్, మేడ్చల్ జిల్లా దీక్షా దివస్ ఇన్చార్జి స్వామి�
భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మహాత్మాగాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చింది మాత్రం కేసీఆర్ అని శాసనమండలి మాజీ చైర్మన్, దీక్షాదివస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి స్వామిగౌడ్ అన్నారు.
గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ను గురువారం మైలార�
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు.
ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంప�
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గౌడ కులస్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మాట్లాడుతూ.. గౌడ బంధువులు అందరూ కేసీఆర్కు అండగా ఉండ�
జేపీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే టీఆర్ఎస్లో చేరానని, ప్యాకేజీల కోసం తాను చేరినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని శాసనమండలి మాజీచైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు.
సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
Minister KTR | గులాబీ కండువా కప్పుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని