పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచి గంధం వరలక్ష్మి భర్త గంధం నారాయణ (53) శుక్రవారం కరంట్ షాక్ తగిలి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నారాయణ మృ�
ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు
మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత�
Suspicious Drone | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. చైనా తయారీ డ్రోన్ కలకలం రేపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దర్యాప్తుచేపట్టిన పోలీసులకు.. ఈనెల 26న మృతుడు తన ఫోన్ నుంచి ఒక నంబర్�
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్�
ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
బీజేపీ నాయకురాలు, టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసు�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �