Minister Jagadish Reddy | దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
Minister Jagadish Reddy | ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ నిజం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మిట్, షాదీ ముబార�
సూర్యాపేట మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఓ వైపు మెడికల్ కళాశాల, మరో వైపు ఇంటిగ్రేటెడ్
Minister Jagadish reddy | రాష్టంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్ద గట్టు జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో�
Minister Jagdish Reddy | పోరాడి సాధించిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు చేతివృత్తులకు చేయుతనదిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పేరిణి నృత్యకారుడు రాజ్కుమార్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు.ఇటీవల రాష్ట్ర స్థాయిలో పేరిణి నృత్య ప్రదర్శనను ప్రదర్శించి విస్తృత�
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు అన్నారు. సూర్యాపేటలో మూడ్రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప�
Kantha Rao | నాటి తరం ప్రఖ్యాత నటుడు కాంతారావు శత జయంతోత్సవం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందా రు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్