దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకొనే యువత కోసం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఈసారి సూర్యాపేటలో జరుగనున్నది. మంత్రి జగదీశ్రెడ్డి ఆర్మీ అధికారులతో మాట్లాడి సూర్యాపేటలో నిర్వహించేలా చొరవ తీసుకొన్నార
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఉన్నా ఇన్నాళ్లు ఉపయోగం లేకుండా పోయింది. అనారోగ్యం బారిన పడితే దూర ప్రాంతాల్లోని ఈఎస్ఐ దవాఖానలకు వెళ్లాల్సి వచ్�
సూర్యాపేట : దేశ రక్షణలో మిలటరీ పాత్ర అమోఘమని, వారు సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోనే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలా�
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
పర్యావరణ కాలుష్యం అన్నది ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాశ, తెలియనితనం కారణంగా ఈ దుస్థితికి చేరామన్నారు. పరిస్థితులు �
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�
‘60 ఏండ్లు పరిపాలన చేసినరు కాంగ్రెస్సోళ్లు.. ఇన్నాళ్లు పేదోళ్లు కనపడలేదా? కేసీఆర్ సారు దళితులకు పది లక్షలు ఇస్తుంటే ఓర్వలేక ఇయ్యాల వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నరు. చిన్న పోరడి కాన్నుండి ముసలోళ్ల దాక�
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామాన
ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించడంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పోటీ పడుతున్నాయి. నిత్యం 98వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తూ నల్లగొ�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
సూర్యాపేట : రైతాంగం అధిక ఆదాయం వచ్చే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండ�
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�