Minister Jagadish Reddy | పంటల సాగు విధానంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారు డు రిషివర్ధన్రెడ్డి (21) సోమవారం మలేషియాలోని సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ మేరకు అక్కడి
Minister Jagadish Reddy | స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో ముందుకెళ్తూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మోడల్గా నిలుస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
Suryapeta CAT | గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో సూర్యాపేట అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడంతో పాటు శారీరకంగా ఫిట్ అయ్యే అవ�
సూర్యాపేటలో దేశంలోనే అత్యధిక ధర సూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో పెసర్లకు అత్యధిక ధర పలుకుతున్నది. దేశంలో పప్పులకు డిమాండ్ పెరగడంతో మద్దతు ధరను మించిపోతున్నది. వారం రోజులుగా సూర్యాపేట �
సూర్యాపేటలో గరిష్ఠ ధర అదేబాటలో కందులు మద్దతు ధరకు మించి కొనుగోళ్లు సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెసరలకు సూర్యాపేట మార్కెట్లో బుధవా రం రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ధర లభించింది. ప్రభుత్వం ప్ర�
బొడ్రాయిబజార్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ నెల 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో నిర్వహించే ఎస్పీ బాలు సంగీత విభావరి నిర్వహించ�
అన్ని మతాలను గౌరవిస్తూ.. ఐక్యతను పెంపొందించుకుంటున్నం అన్ని రంగాల అభివృధ్ధితో పాటు ఐక్యతలోనూ మనకు మనమే సాటి వచ్చే ఏడాది మరింత అభివృద్ధితో వేడుకలు ఘనంగా నిర్వహించుకుందాం పేటలో అంబరాన్నంటిన గణేశ్ నిమజ్జ
Suryapeta | సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసి యువకుడు పరారీ అయ్యాడు. మండల కేంద్రంలోని అరవింద డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గంగిరెద్దుల కులానికి చెందిన కొందర�
అడ్డగూడూరు: జిల్లాలోని బస్వాపుర్ ప్రాజెక్ట్ ద్వారా బునాదిగాని కాలువకు గోదావరి జలాలను మళ్లించి అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించి రెండు మండలాలను సస్యశ్యా మలం చేయనున్నట్లు త�
నేరేడుచర్ల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు సమా ఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వస్కుల మట్టయ్య, వల్లెపు ఉపేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. మం�