10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పం�
మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచ
సూర్యాపేట టౌన్: సంతోషిమాతా దేవాలయంలో జరిగిన సంతోషిమాతా జన్మదిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలక మండలి తయారు చేయించిన �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 12కోట్ల వ్యయంతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేం�
బొడ్రాయిబజార్: ప్రముఖ సినీ నిర్మాణ, డైరెక్టర్, హీరో ఆర్.నారాయణమూర్తి ఆదివారం సూర్యాపేట పట్టణంలో సందడి చేశారు. రైతన్న సినిమా విడుదలైన నేప థ్యంలో సినిమా ప్రచారం కోసం పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం వర్�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉ�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
Suryapeta | ఆలయంలో మంత్రి పూజలు.. రాఖీలు కట్టిన మహిళలు | జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ పాలకమండలి బంగ�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
వానకాలం పంట ప్రణాళిక సిద్ధం ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 18,42,892 ఎకరాల్లో సాగు అంచనా గతేడాది కంటే పెరుగనున్న పంటల విస్తీర్ణం నల్లగొండలో అధికంగా పత్త�