సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలు�
ఆత్మకూర్.ఎస్: మండల పరిధి మిడతనపల్లి గ్రామ సర్పంచ్ సామ మంగమ్మ- ఉపేందర్రెడ్డిలకి చెందిన వ్యవసాయ బోరుబావి నుంచి ఎలాంటి విద్యుత్ మోటార్ అవసరం లేకుండానే పాతాళ గంగ ఉబికి వస్తున్నదని ఎంపీపీ మర్ల స్వర్ణల తాచంద
హుజూర్నగర్టౌన్: పెళ్లి కావటం లేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సీతరాంనగర్ కాలనీలో జరిగింది. ఎస్.ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం సీతరాంగనర్కు చెందిన పొల నరేశ్ (29) పట్�
మంత్రి కేటీఆర్, జగదీశ్రెడ్డిల చోరవతో పనులు వేగవంతం 80శాతం పూర్తి.. త్వరలో ముగింపు బొడ్రాయి బజార్: సూర్యాపేట పట్టణ ప్రజలు ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలకు ముగింపు పలికే రోజు వచ్చింది. సూర్యాప
రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శ
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా
చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోన�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
సీఏం కేసీఆర్ పాలనలో అందుబాటులో వైద్యం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వాంతన ఔట్ మరియు ఇన్ పేషంట్లకు వైద్య సేవలు అసంక్రమిత వ్యాదులను గుర్తించేందుకు ప్రభుత్వ నిర్ణయం ప్రాధమిక దశలో క్యాన్సర్ను గుర్తించే
జగదీశ్రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం మంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధి సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం: చిన్నజీయర్ స్వామి సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం జీర�
ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) అన్నారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో చ�