ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక ది
బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని విద్యావంతులు కావాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం అవగాహన సమావేశాల్లో రైతులు కనబడడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో ఎక్కువ శాతం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, రేషన్ డీలర్లు మాత్రమే �
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగ�
అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి అప్పగించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామ�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు.
విద్యా సామర్థ్యాన్ని పెంపొందించినప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్రావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ క�
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో సోమవారం ACF టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 20 మందికి పరీక్షలు చేశారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో శనివారం పలువురు రైతులు ట్రాక్టర్ల బోరాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో �
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్�