IND vs WI | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కేఎల్ రాహుల్ (33 నాటౌట్). సూర్యకుమార్ యాదవ్ (30 నాటౌట్) ఇద్దరూ ఆచితూచి ఆడుతూస్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు.
IND vs WI | తొలుత భారత బౌలర్ల అదిరిపోయే ప్రదర్శనతో విధ్వంసకర వెస్టిండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా.. ఆ తర్వాత చిన్న టార్గెట్ను విజయవంతంగా ఛేదించి, మూడు వన్డేల సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చ�
IND vs WI | స్వల్పలక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభం లభించినా కూడా దాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. రోహిత్ (60), ఇషాన్ కిషన్ (28) మంచి ఆరంభం అందించారు. కానీ రోహిత్ అవుటైన తర్వాత కోహ్లీ (8) అనవసర షాట్కు
IND vs SA | మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. ఐదు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది.
కాన్పూర్: పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు దూరమవడం
IND vs NZ | హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ (62) ఇన్నింగ్స్ ముగిసింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఇప్పటికే సెలక్టర్లు 15 మంది సభ్యుల టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడీ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రూ.690 ప్రీమియంతో రూ.లక్ష బీమా పాలసీ ప్రీమియం చెల్లింపునకూ రుణం ఆగస్టు నెలాఖరు వరకూ అవకాశం స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం కొత్తగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఇప్పటికే �
కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీ�
ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు శ్రీలంక వెళ్లిన శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. సోమవారం భారత జట్టు ఇంట్రా స్కాడ్ ప్రాక్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం సాధించి జోరుమీ�
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (19) రనౌటైనా.. మరో ఓపెనర్ క్ర