పుణె: ఇంగ్లండ్తో జరగబోయే రెండో వన్డేలో టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్
ముంబై: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీత
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
జైపూర్: ఇండియా, ముంబై టీమ్ ఓపెనర్ పృథ్వీ షా చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన 8వ ఇండి