కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీ�
ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు శ్రీలంక వెళ్లిన శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. సోమవారం భారత జట్టు ఇంట్రా స్కాడ్ ప్రాక్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం సాధించి జోరుమీ�
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (19) రనౌటైనా.. మరో ఓపెనర్ క్ర
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే రెండో వన్డేలో టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్
ముంబై: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీత
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
జైపూర్: ఇండియా, ముంబై టీమ్ ఓపెనర్ పృథ్వీ షా చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన 8వ ఇండి