గత కొన్నాళ్లుగా ప్రయోగాల పేరిట ఓపెనింగ్ జోడీని మారుస్తున్న టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రుతరాజ్ గైక్వాడ్ వంటి వాళ్లు ఉండగా వారిని పక్కనబెట్టి రోహి�
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ �
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది. ధవన్ (97) అవుటైన కాసేపటికే సెటిల్డ్ బ్యారట్ శ్రేయాస్ అయ్యర్ (54) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (
ఇంగ్లండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ముగ్గురు వెటరన్లు ధవన్ (1), రోహిత్ (17), కోహ్లీ (17) ముగ్గురూ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (16) కూడా పెవి
మూడో వన్డేలో పట్టుదలగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. 44వ ఓవర్లో చాహల్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ విల్లే (18) పెవిలియన్ చేరాడు. విల్లే కొట్టిన బంతి నేరుగా లాంగాఫ్లో ఉ
ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల �
సూపర్ సెంచరీతో విజృంభణ పోరాడి ఓడిన టీమ్ఇండియా సిరీస్ 2-1తో కైవసం పరుగుల వరద పారిన నాటింగ్హామ్ టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ది పైచేయి అయ్యింది. తొలుత మలన్, లివింగ్స్టోన్ వీరవిహారంతో ఇంగ్లండ్ భ
ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 215/7 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. రిషభ్ పంత�
రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలక�
ముంబై: ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్కు ముంబై ఇండియన్స్ అవకాశం కల్పించింది. తదుపరి ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ల కోసం ఆకాశ్ను జట్టులోకి తీసుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐప�
ముంబై: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు మిగితా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. గుజరాత్ టైటా
ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన రోహిత్ సేన శనివారం జరిగిన రెండో పోరులో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై కష్టపడి గెలిచింది.
ప్రపంచ క్రికెట్లో సౌతాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ గురించి తెలియని వారుండరు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. ఎలాంటి క్లిష్ట తరమైన స్టేజ్ నుంచి అయినా జట్టును గెలిపించగల సమర్ధ