రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలక�
ముంబై: ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్కు ముంబై ఇండియన్స్ అవకాశం కల్పించింది. తదుపరి ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ల కోసం ఆకాశ్ను జట్టులోకి తీసుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐప�
ముంబై: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు మిగితా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. గుజరాత్ టైటా
ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన రోహిత్ సేన శనివారం జరిగిన రెండో పోరులో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై కష్టపడి గెలిచింది.
ప్రపంచ క్రికెట్లో సౌతాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ గురించి తెలియని వారుండరు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. ఎలాంటి క్లిష్ట తరమైన స్టేజ్ నుంచి అయినా జట్టును గెలిపించగల సమర్ధ
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై తమకు దక్కిన శుభారంభాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ రాణించడంతో పవర్ప్లేలో వికెట్లేమీ కోల్పోకుండా 49 పర�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడు సూర్యకుమార్ యాదవ్.. ఈ సారి ముంబై ఆడే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా గ�
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 తేడాతో యూపీ యోధాపై అద్
శ్రీలంకతో సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్కు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పేసర్ చాహర్కు గాయం కా�
ఇటీవల ముగిసిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐసీసీ తాజా టీ20
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 �
వన్డేలతో పోల్చుకుంటే.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో విండీస్ వీరులు కాస్త పోరాడినా.. రోహిత్ సేన ముందు వారి పప్పులు ఉడకలేదు. మన బౌలర్ల ధాటికి భారీ స్కోరు చేయడంలో కరీబియన్లు విఫలం కాగా.. భారత టాపార్డర�