పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
అధికారుల చేతులు తడిపి ఖాజీరామారంలో అక్రమ వెంచర్ ఏర్పాటు అని ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రిక జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు.
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తున్న సీకేఎం హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత నెలకొంది.పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైనది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అ
వడగండ్ల వానకు జరిగిన పంట నష్టంపై వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
యాదవనగర్ వరకు మెయిన్ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్ వైపు)కు సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డ�
రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet) మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ క్యాంపు కొనసాగుతుంది.
Karimnagar | మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ పథకాలు దక్కేలా చేస్తున్నారన్న వ
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో నెల రోజులకు పైగా అహర్నిశలు కష్టపడిన ఎన్యుమరేటర్లకు బల్ధియా చుక్కలు చూపిస్తున్నది. సర్వేలో భాగస్వామ్యం చేసిన అధికారులు వారికి చెల్లించాల్సిన నగదును సకాలంలో ఇవ్వడం లేదు. ఆదే