సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో వ�
న్యూఢిల్లీ: 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెటర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు చెప్పిన అతను.. ఇప్పుడు మరింత సమయం కోరారు. కొన్ని వారాల్లోగ
Navjot Singh Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్�
లక్నో: లిక్కర్ మాఫియాకు చెందిన ఐదుగురు గ్యాంగ్స్టర్లు పోలీసులకు లొంగిపోయారు. సీఎం విధానాలకు ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖుతా�
ఉక్రెయిన్లోని మరియుపోల్పై రష్యా సాగించిన క్రూరత్వ చర్యల తాలూకు ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బుచాలో బయటపడిన అకృత్యాలను తలదన్నే రీతిన మరియుపోల్లో పుతిన్ సేనలు మారణహోమాని�
మాస్కో: మారియపోల్ నగరంలో సుమారు 1026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా పేర్కొన్నది. మారియపోల్లో కొన్ని వారాల నుంచి భీకర దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ నగరం రష్యా ఆధీనంలోకి వెళ
Militia member | ఛత్తీస్గఢ్లోని పుజారి కాంకేర్ జిల్లా మావోయిస్టు పార్టీకి చెందిన ఓ ఆర్పీసీ మిలీషియా సభ్యురాలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగి�
విశాఖపట్నం: పెదబయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు గురువారం విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్�
Militia members | మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
డిజిటల్ యుగంలో సాయుధ విప్లవానికి తావులేదు: డీజీపీహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ (పీపీసీ) సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట ల