Engineer Rashid | జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని చెప్పారు. ఉగ్రవాద నిధుల కేసులో మధ్య�
మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు హార్డ్కోర్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారు. పీఎల్జీఏ-1వ నెంబర్ ప్లటూన్కు చెందిన ఒక జంటతో సహా ఐదుగురు మ�
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న లొంగిపో�
Maoists Surrender | సుమారు 12 మంది మావోయిస్టులు (Maoists Surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా గ్రూప్కు చెందిన వారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి త�
లొంగిపోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని ‘బిల్కిస్ బానో’ దోషులు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగింపుపై వారు చూపిన కారణాలకు ఎలాంటి అర్హతలు లేవని ధర్మాసనం పేర్కొన్నది.
కోర్టు ముందు లొంగిపోవడానికి తమకు మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని బిల్కిస్ బానో కేసు దోషులు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే గుజరాత్ ప్ర
YS Viveka Murder Case | మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసులో(Murder Case) ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి(Yerra Gangireddy) కోర్టులో లొంగిపోయాడు
ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కస్తూరి ప�
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
DGP Mahender Reddy|తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.