ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు, 18 ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా సభ్యులు, డీవీసీఎం కార్యదర్శి ముఖేష్ ఉన్నా రు.
నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస�
Maoists Surrender | సుమారు 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో గురువారం లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను వారు అప్పగించారు. జోనల్ ఇన్చార్జ్, మావోయిస్టు సైనిక విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ రూపేష్ కూడా లొంగిపోయిన వారిలో �
పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వెల్లడించారు.
మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క (Maoist Sujathakka) అలియాస్ పోతుల కల్పన అలియాస్ మైనక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం.
Amit Shah: అన్ని ఆయుధాలు కోల్పోయిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ సరెండర్ అయినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం
రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
Naxalites surrender: చత్తీస్ఘడ్లో ఇవాళ కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు లొంగిపోయారు. దీంట్లో మూడు జంటలు కూడా ఉన్నాయి. ఆ మొత్తం నక్సలైట్లపై సుమారు కోటి 18 లక్షల నజరానా కూడా ఉన్నది.
Better to die than surrender | మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎత్తైన బిల్డింగ్ ఐదో అంతస్తు ఎడ్జ్కు చేరుకున్నాడు
Supreme court : 2700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆమ్టెక్ గ్రూపు మాజీ చైర్మెన్ అరవింద్ ధామ్ .. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించిం