మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క (Maoist Sujathakka) అలియాస్ పోతుల కల్పన అలియాస్ మైనక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం.
Amit Shah: అన్ని ఆయుధాలు కోల్పోయిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ సరెండర్ అయినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం
రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
Naxalites surrender: చత్తీస్ఘడ్లో ఇవాళ కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు లొంగిపోయారు. దీంట్లో మూడు జంటలు కూడా ఉన్నాయి. ఆ మొత్తం నక్సలైట్లపై సుమారు కోటి 18 లక్షల నజరానా కూడా ఉన్నది.
Better to die than surrender | మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎత్తైన బిల్డింగ్ ఐదో అంతస్తు ఎడ్జ్కు చేరుకున్నాడు
Supreme court : 2700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆమ్టెక్ గ్రూపు మాజీ చైర్మెన్ అరవింద్ ధామ్ .. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించిం
మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్టు తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
Manipur Governor | మణిపూర్ ప్రజలు ఆయుధాలను అప్పగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా చివరి అవకాశం ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగిస్తుండటంతో గడువును పొడిగించారు.
Maoist | మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ వంజెం కేషా, అలియాస్ జెన్నీ వరంగల్ పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయింది.
Manipur governor | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లోని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు. దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్�
Engineer Rashid | జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని చెప్పారు. ఉగ్రవాద నిధుల కేసులో మధ్య�
మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు హార్డ్కోర్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారు. పీఎల్జీఏ-1వ నెంబర్ ప్లటూన్కు చెందిన ఒక జంటతో సహా ఐదుగురు మ�
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న లొంగిపో�