Maoists surrender | ఝార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఐదుగురు మహిళలతో సహా 16 మంది మావోయి స్టులు(Maoists, Surrender) మంగళవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపో యారు.
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసి
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది క�
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న ఆయన తన భార్యతో కలిసి ఆయన పోలీసులకు లొంగి
Maoists Surrender | తెలంగాణా పోలీసుల ఎదుట దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా ఐతు డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియస్ మనోజ్ సహ 47 మంది అజ్ఞాత మావోయిస్టు�
man kills brother-in-law | భార్య సోదరుడైన బావమరిది పెళ్లైన తన చెల్లితో సంబంధం పెట్టుకోవడంపై బావ ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని ఉంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు.
man kills wife's lover | భార్య ప్రియుడ్ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. పారిపోయిన అతడ్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో బీడీ వెలిగించిన తర్వాత అతడు లొంగిపోయాడు. దీనికి ముందు భార్యను కూడా చంపుతానని ఒక వీడియోలో హెచ్చరి
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. దీన
జనంలో కలిసి సాదాసీదా వ్యక్తుల మాదిరిగా, ఎక్కడో మారుమూల పల్లెల్లో గూడెం జాతులకు చెందిన వ్యక్తుల్లా కనిపించే చాటుమాటు నక్సలైట్లు శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
Man Murders Wife | ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత కొన్ని గంటలు బయట గడిపాడు. చివరకు ఏడుస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. భార్యను చంపినట్లు చెప్పి లొంగిపోయాడు.
ఏటూరునాగారంలో ఏఎస్పీ మనన్భట్ ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగి రండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం చేపట�
Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.