మనదేశంలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వచ్చే నెల 13న చేపడుతామని సుప్రీంకోర్టు చెప్పింది.
శాశ్వత కమిషన్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళా కోస్టు గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం �
రిటైర్డ్ జిల్లా జడ్జీలకు నెలకు రూ.19,000 నుంచి రూ.20,000 మాత్రమే పింఛను లభిస్తున్నదని, ఇంత తక్కువ సొమ్ముతో వారు గౌరవప్రదంగా ఎలా జీవించగలుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Supreme Court | ఇండియన్ కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి�
Amartya Sen | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. సుప్రీం నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్�
Supreme Court | కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిల
క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మ
Arvind Kejriwal | 2018 పరువు నష్టం కేసు (defamation case)లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించింది.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం �
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్న�
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�