Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించ�
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్
PM Modi | లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్వాగతించారు.
Supreme court | నియామకాల్లో నిబంధనలు పాటించని కారణంగా అవకాశాన్ని కోల్పోయిన 8 మందికి ఉద్యోగాలివ్వాలని సుప్రీంకోర్టు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్పీస్పీడీసీఎల్)ను ఆదేశించింది. తన పరిధిలోని ఏఈ, జ�
Supreme court | ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నపుడు, వారికి విచారణ నుంచి మినహాయింపు ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్ప
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది.
జ్ఞానవాపీ మసీదు ఉన్న చోట ఆలయాన్ని పునరుద్ధరించాలన్న వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్ కమిటీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థా�
ఖనిజాల హక్కులపై పన్ను విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చిందని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్ట�
Supreme Court | సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా రద్దు కావని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంల�
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సల ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. దవాఖానల్లో అందించే వైద్యసేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే సీజీహెచ్ఎస్ రేట్లన�
అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్�