Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీకోర్టు.. పలు షరతులు విధించింది. బెయిల్పై ఉండే 21 రోజులు ఆయన ఏం చేయాలో, ఏం చేయకూడదో కోర్టు నిర్దేశించింది. బెయిల్ సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లవద్దని, ఎలాంటి ఫైల్స్ మీద కూడా సంతకాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది.