ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చే�
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కేసులో వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ కోర్టుకు హాజరుకాలేనని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వరణ కాంత శర్మకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపా�
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మరో బాంబ్ పేల్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అవినీతి, వేధింపులు, మహిళలపై దాడులు, గూండాలకు ప్రోత్సాహం వంటి కారణాల వల్ల తాను ఈ
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు �
Arvind Kejriwal : దేశ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. ముగ్గురూ శుక్రవార�
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు సాధారణ విషయం కాదు. భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచిపోతుంది. న్యాయమూర్తుల పక్షపాతం, నిష్పాక్షికత గురించి చర్చలు ఎప్పుడు వచ్చినా, ఆయన వాద
Arvind Kejriwal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్క�
Arvind Kejriwal | ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. తాను నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్ప�
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కార్యక్రమాలకు నాలుగు సార్లు ఆమె హాజరైనట్లు ఆరోపించారు. దీంత�
Delhi High Court | ఎక్సైజ్ పాలసీ (Excise Policy) కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేసినా క�
Anna Hazare | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 21 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉ
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం హర్షం వ్యక్తం చేస్తూ ‘సత్యం ఎప్
మద్యం కేసులో కేజ్రీవాల్కు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలు బయటపడ్డాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్విని�