Arvind Kejriwal | గుజరాత్ (Gujarat) లోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి విమర్శలు గుప్పించారు. గుజరాత్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
Arvind Kejriwal | తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (APP convener) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్ (Punjab) లోని ఆనంద్పూర్ సాహిబ్ (Anandpur Sahib) లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడార
AAP Won Tarn Taran Bypoll | పంజాబ్లోని తర్న్ తరన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,091 ఓట్ల ఆధిక్యంతో విజ�
Kejriwal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన కోటాలో.. కేజ్రీవాల్ కోసం అద్దాల మేడ నిర్మిస్తున్నట్లు బీజీపీ ఆరోపించింది. 7-స్టార్ సదుపాయాలతో ఆ మేడను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నది.
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలియజ�
Rekha Gupta | ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖాగుప్తా (Rekha Gupta) మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఓ ఏఐ వీడియో (AI Video) ను షేర్చేస్తూ ‘సీఎం ఏం మాట్లాడుతున్నారు..’ అనే క్యాప్షన్తో పో�
Kejriwal | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవ�
ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కే
Arvind Kejriwal | ప్రధాని నరేంద్ర మోదీ తన ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించా�
ఎన్డీయే సర్కారును ఇబ్బందిపెట్టడానికే ఈ నోటీసుకు ధన్ఖడ్ ఆమోదముద్ర వేశారనే భావనతో ‘బీజేపీ కేంద్ర నాయకత్వం’ ఒత్తిడి చేయడం వల్లే ఆయన హఠాత్తుగా ‘అనారోగ్య’ కారణాలతో రాజీనామా చేశారనే ప్రచారం సర్వత్రా వ్య�
నాలుగు ఇంజిన్ల సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో ఢిల్లీ కలాజీ ఆలయం లోపల సేవాదార్ను దారుణంగా హత్య చేశారని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క�
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అవినీతి కేసును ఢిల్లీ కోర్టు సోమవారం మూసేసింది. ఆయనపై ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జై�
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకుల�