జిల్లాలో పత్తి రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టాలు తప్పడంలేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నష్టపోయిన అన్నదాతలను ప్రస్తుతం తేమ పేరిట దోపిడీ చేస్త�
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చా�
రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకల�
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25వేల కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుం కాన్ని 44 శాతానికి పెంచ�
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ఇందూరు నగర పర్యటన నిరాశపర్చింది. పసుపు సాగుచేసే రైతులపై వరాల జల్లు కురిపిస్తాడని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ ఇచ్చిన హామ�
సన్నరకం సాగు చేస్తే మద్దతు ధరతో పాటు రూ.500ల బోనస్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎగనామం పెట్టింది. సీఎం, మంత్రులు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పారని రైతులు మండిపడుతున్నారు. వనపర్�
ఖమ్మం జిల్లాలో సన్నరకం వడ్లు అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన సీఎం రే
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టకపోవడంతో కడుపుమండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతుకూ ప్రభుత్వ మద్దతు �