రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీసం మద్దతు ధరలు ని ర్ణయించాలని అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రా ష్ట్ర నాయకుడు యాదగిరి అన్నారు.
మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం మహబూబ్నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్