బోణీ కోసం తహతహ మధ్యాహ్నం 3.30 నుంచి.. ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో ఖాతా తెరిచేందుకు తహతహలాడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ శనివారం తొలిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన �
లక్నో చేతిలో హైదరాబాద్ ఓటమి రాణించిన రాహుల్, హుడా, అవేశ్ గత మ్యాచ్తో పోల్చుకుంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టలేకపోయింది. మొదట క్రమశిక్షణాయుత బౌలిం�
ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జేసన్ హోల్డర్.. చివరి ఓవర్లో మూడు వికెట్లతో విజృంభించడంతో సన్రైజర్స్ వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. లక్నో బ్యాటర్ల�
ముంబై: తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టడమే లక్ష్యంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో బౌలింగ్
సన్రైజర్స్ యువపేసర్ ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను టీమిండియా మెటీరియల్ అని చెప్పాడు. మాలిక్ను టీమిండియా సెలెక్టర్లు గమనిస్తూ ఉండాలని, జాతీయ జట్టు �
తొలి పోరులో హైదరాబాద్ ఓటమి మెరిసిన శాంసన్, హెట్మైర్, చాహల్ గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తాజా సీజన్లో అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించింది.
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లు ముగిసే సరికి 210 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ల�
నేడు సన్రైజర్స్ తొలి మ్యాచ్ పుణే: గతేడాది నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో శుభారంభం చేసేందుకు సిద్ధమ�