సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్( IPL 2021 )లో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ఎలాగూ ఇక ఆ చాన్స్ లేదు కదా అని రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలో�
హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాయ్, విలియమ్సన్ హాఫ్ సెంచరీలు హమ్మయ్య.. సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. వరుస పరాజయాలతో వీరాభిమానులు సైతం విసిగెత్తిపోయిన దశలో రైజర్స్ సమిష్టిగా సత్తా చాటింది. �
కట్టుదిట్టంగా సన్రైజర్స్ బౌలింగ్.. హైదరాబాద్ ముందు స్వల్ప లక్ష్యమే పంజాబ్ స్కోరు.. 125/7 (20 ఓవర్లు) ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్ దీపక్ హుడా (13 ) ఔట్.. 16 ఓవర్లకు స్కోర్ 97/6 ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ మార్క్ర�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ.. రాణించిన అయ్యర్, ధవన్, రబాడ హైదరాబాద్పై క్యాపిటల్స్ ఘన విజయం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపు లక్�
ఆస్ట్రేలియా బ్యాట్స్మన్, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నడేవిడ్ వార్నర్ను తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో చాలా మందే ఫాలో అవుతుంటారు.తన బ్యాటింగ్తో అభిమాను
కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ముందుకొస్తున్నాయి. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ �
హైదరాబాద్: ఐపీఎల్లో కఠినమైన బయో బబుల్ను ఛేదించుకొని కరోనా వైరస్ లోనికి చొరబడింది. ప్లేయర్స్తోపాటు సహాయ సిబ్బందికి కూడా సోకింది. అసలు వైరస్ ఎలా వచ్చిందో చెప్పడం కష్టమని బీసీసీఐ అధ్య
కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, యాజమాన్యాల భద్రత, శ్రేయస్సుపై రాజీ పడేదిలేదని స్పష్టం