‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా ‘ప్రతి ఊరికో జమ్మి చెట్టు.. ప్రతీ గుడికో జమ్మి చెట్టు’ నినాదంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
రైతులకు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని గోపాల్రావుపేటలో గల మన గ్రోమోర్ కేంద్రం వద్ద శనివారం యూరియా కోసం ఎదురు చూస్�
Sunke Ravi Shankar | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ఆయన కరీంనగర్ టుటౌన్ పోలీసుస్టేషన్లో ఉన్న సమయంలోనే బెదిరింపు కాల్ రావడం గమనా ర్హం.
మహబూబ్నగర్ పాత బస్టాండ్ దగ్గర్లోని ఎరువుల దుకాణం వద్ద క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. వారి ఆవేదనను తెలుసుకున్నారు. రైతులను రైతులే కాదంటూ మంత్రులు బద్నాం చేస్తున్న�
రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ మసకబారుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బీసీ గురుకుల పాఠశాలను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి బుధవారం
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
జిల్లాలోని రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేత్తులెత్తి వేడుకున్నారు. బీఆర్ఎస్పై ఉన్న అక్కస�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. 420దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిల�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి పార్టీ ను�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు �
పంటలకు నాలుగు రోజుల్లోగా సాగునీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కాలం సరిగా లేకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీని నింప
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.