గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి పురుగులమందు తాగి సోమవారం ఆత్మహత్యకు
కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పంటలకు, ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశార�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకునేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం ఏ�
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నోటీసులు పంపిస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్య�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పటి కూడా ప్రజలంతా ఆయన్నే యాదిచేసుకుంటున్నరు. ఎవరైనా ఆయన్ను ఏమన్నా అంటే పురుగులుపడి చస్తరు’ అంటూ పలువురు రైతులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్తో తమ అభిప్రా�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ�
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా కదలిరావాలని, కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.