కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ, తరుగు పేరుతో రెండు కిలోలకు పైగా అదనంగా తీసుకుంటున్నారని, దీన్ని వెంటనే నిలిపియాలని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వడం లో అధికారులు నిరాకరించడంలో ఆంతర్యమేంటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో మండలంలోని
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చే
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల
ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సబిత్రాఇంద్రారెడ్డి ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగ�
కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్శాఖ పద్దుల సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. �
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం న
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేకుంటే సంక్రాంతి తర్వాత పేదలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్
పాలనను ప్రభుత్వం గాలికి వదిలివేయడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు,
రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రా మ పంచాయతీలు చేసిన ఘనత గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో�