మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నడిబొడ్డున ఎతైన కొండలు, ప్రకృతి ఒడిలో ఉన్న రాయారావు చెరువు సుందరీకరణకు మోక్షం లభించింది. నర్సాపూర్ రాయారావు చెరువు సుందరీకరణకు ప్రభుత్వం టూరిజం శాఖ నుంచి రూ. 2.50 కోట్�
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, నాగులపల్ల�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�
కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ, తరుగు పేరుతో రెండు కిలోలకు పైగా అదనంగా తీసుకుంటున్నారని, దీన్ని వెంటనే నిలిపియాలని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వడం లో అధికారులు నిరాకరించడంలో ఆంతర్యమేంటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో మండలంలోని
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చే
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల
ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సబిత్రాఇంద్రారెడ్డి ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగ�
కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్శాఖ పద్దుల సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. �