Sunitha Laxma Reddy | బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ ప్రభుత్వం చేయించిన దమనకాండపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. సునీతాలక్ష్మారెడ్డి చీరను లాగడాన్ని తమిళనాడు మాజీ సీఎం, ది�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. అందుకే పోలీసులతో మాపై దాడి చేయించారు. మా మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీరపట్టుకొని లాగారు. నా గొంతుపట్టుకొని దాడికి యత్నించారు’ అంటూ మాజీ మంత్ర
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ దుశ్శాసన పర్వాన్ని తలపించేలా వ్యవహరించింది. ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పట్ల కిరాతకంగా వ్యవహరించారు. మహిళలు అనే విచక్షణ లేకుండ�
Sabitha Indra Reddy| అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.
Sunitha Laxma Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తన చీర లాగి అవమ�
మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల (మెదక్) వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మం�
MLA Sunitha Laxma Reddy | ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే సెప్టెంబర్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సమస్యల పరిషారానికి కార్యకర్తలు ఎల్లప్పుడూ �
పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాల కోరు అని, ఆయన పాలన అంతా డైవర్షన్ రాజకీయాలతోనే నడుస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.
దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్న�
గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ త