హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వ�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
భానుడి తాపానికి మనుషులే కాదు.. పశుపక్షాదులు, జంతువులు కూడా ఠారెత్తుతున్నాయి. అందుకే బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఉపశమనం కోసం జూ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. �
ఈ వేసవిని ఆహ్లాదంగా గడపడానికి నగరం నుంచి అనేక పర్యాటక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ ఆఫర్లు, ఆలయ సందర్శన, ఒక్కరోజు జర్నీ, పుష్కరాలు, ఇతర రాష్ర్టాల ప్రసిద్ధి చెందిన ప్రాంతాల సందర్శన ఇలా అనేక రకాల ఆఫర్�
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నది. ఎండలు దంచికొడుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్రమైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల�
ఎండాకాలం నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాపులు లేనిచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 20 బస్టాపుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
Summer Food | వేసవిలో శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అందుకోసం మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగాలని చెప్తుంటారు. అయితే, ద్రవాలు మాత్రమే కాదు, కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా శరీరంలో వేడిని తగ్గిస్
వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముత�
నిరుటితో పోలిస్తే 20% ఎక్కువ ఈసారి తగ్గిన ‘మందు’ అమ్మకాలు హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): చురుక్కుమనిపిస్తున్న ఎండల్లో చిల్డ్ బీరును ఎంజాయ్ చేస్తున్నారు మద్యం ప్రియులు. ఈ నెలలో ఎండల �
మండు వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు తగినన్ని నీళ్లు తీసుకోవడంతో పాటు శరీరానికి హాని చేసే చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండటం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కాలం కాని కాలంలో అపూర్వ జలదృశ్యమిది. సీఎం కేసీఆర్ కృషితో సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందంపేట వద్ద కూడవెల్లి వాగు జలసవ్వడి చేస్తున్నది. ఎండుతున్న పంటలకు ఊపిరిపోస్తున్న గోదారమ్మ.. సిరిసిల్ల జిల్లాలోని ఎ
Diabetes | డయాబెటిస్ ( Diabetes ) ఉన్నవారు తిండి విషయంలో చాలాసార్లు నోరు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది.