మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
Summer Food | ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయిస్తాం. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూ�
చికెన్ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతున్నది. మటన్ ధరలు కొండెక్కి కూర్చుండగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైంది. నెల కిందటి వరకు రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. �
వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే
సరిగ్గా నెల రోజుల ముందు దర్శక నిర్మాతల ఊహలు వేరు.. సంక్రాంతి వస్తుంది.. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయి.. పండగ చేసుకోవచ్చు అంటూ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నది ఒ�
కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గ్రామం ఏడాదిలో11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, ఇటు
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
ఐదేండ్లలో రికార్డు స్థాయిలో తగ్గిన వేసవి ఉష్ణోగ్రతలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఉక్కపోత, వడగాడ్పులు, ఎండమంటలకు వడదెబ్బలు సహజం. సూర్యప్రతాపాన్ని తట్టుకోలేక విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వేసవి వాతా
వేసవి దిగుబడులను ఇచ్చే పంటల్లో ‘నిమ్మ’ ఒకటి. కోత సమయంలోనే ‘రసం పీల్చే రెక్కల పురుగులు’ నిమ్మ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. ఇవి పండ్లపై రంధ్రాలను చేసి, రసాన్ని పీలుస్తాయి. ఆ రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.