దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
ఐదేండ్లలో రికార్డు స్థాయిలో తగ్గిన వేసవి ఉష్ణోగ్రతలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఉక్కపోత, వడగాడ్పులు, ఎండమంటలకు వడదెబ్బలు సహజం. సూర్యప్రతాపాన్ని తట్టుకోలేక విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వేసవి వాతా
వేసవి దిగుబడులను ఇచ్చే పంటల్లో ‘నిమ్మ’ ఒకటి. కోత సమయంలోనే ‘రసం పీల్చే రెక్కల పురుగులు’ నిమ్మ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. ఇవి పండ్లపై రంధ్రాలను చేసి, రసాన్ని పీలుస్తాయి. ఆ రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
తాటిముంజలు | తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం. తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్ ఆపిల్స్’ అంటూ ఆపిల్ పండ్లకు సమానమైన
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
డాగ్ పార్క్ | వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జ
అమ్మ ప్రేమ కు నిదర్శనమిది ! ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న తన చిన్నారి కూతుర్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మొదట తను చుట్టుకున్న స్కార్ఫ్తో
ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు. వేడిని నియంత్రిం�
ఆన్లైన్ క్లాసులు | మండే ఎండలు ఒక పక్క! ఉక్కపోత ఇంకో పక్క! ఇక ఇంట్లో సదువు సాగేదెలా !! అందుకే పచ్చటి పొలాల్లోకి వెళ్లిన చిన్నారులు ఇలా చెట్టు కింద హాయిగా ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకున్నారు. క్ల
ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నా�
వేసవిలో సాగుభూములను ఖాళీగా వదిలేయకుండా, రైతులు నువ్వులను సాగు చేస్తుంటారు. అయితే, విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ, పూతదశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు �