మండుతున్న ఎండలతో పెరిగిన విద్యుత్ డిమాండ్ 57మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వినియోగం మే నెలలో 78కి చేరే అవకాశం గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతున్నది. విద్యుత్ మీ�
వరంగల్ అర్బన్ : వేసవి సమీపించింది. కాసేపు అలా బయటకు వెళ్లి రాగానే ఎండ వేడిమి తట్టుకోలేక వచ్చిరావడంతోనే మొదటగా త్రాగునీరే అడుగుతుంటాం అందరం. మరి ఈ సీజన్లో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొనే మిగతా జీవరాశి ప�
వేసవి కాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుందని అందరికీ తెలిసిందే. మనకు ఎక్కువగా చెమట పడుతుంది. దాంతోనే శరీరంలో ఉన్న నీరు అంతా బయటకు వెళ్లిపోతుంటుంది. ఈ క్రమంలోనే మనం వేసవిలో సాధారణం క
ప్రతి ఏడులాగే ఈ వేసవి కూడా మండిపోతున్నది. భగ భగలాగే భానుడి మంటలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శ�
ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోత.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వేసవి తాపం నుంచి సేదతీరేందుకు మనుషులతో పాటు మూగజీవాలు దారులు వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో దగ్గరలోని ఓ చెరువులో గేదెలు ఎ�
ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కారణంగా పగటి పూట ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. మనం అంటే నీడ పట్టున ఫ్యాన్ కింద ఉండి సేదతీరుతున్నాం.. కానీ జంతువుల పరిస్థితి ఏంట�
వేసవిలో మనకు సహజంగానే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే.. మనం తిన్న ఆహారం ఈ కాలంలో త్వరగా జీర్ణమవడంతోపాటు, జీర్ణాశయంలో మాటి మాటికీ గ్యాస్ ఉత్పన్నమవుతుంటుంది. దీంతో మనకు ఇబ్బందులు వస�
ఎండల నేపథ్యంలో విద్యాశాఖ యోచన ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు అనుమతి �
ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో సగ్గుబియ్యం కూడా ఒకటి. సగ్గుబియ్యంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ వేసవిలో మనల్ని ఎండ �
ఎండాకాలంలో విరివిగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదనే చెప్పొచ్చు. 95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్�