Heat wave | తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు
రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నదని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన�
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా మూడు, నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్�
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా, మిగతా జిల్లాల్లో 39 డి
పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్, డీఆర్డీవో విద్యాచందన అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవా�
అమ్రాబాద్ టైగర్ రిజర్వు అనేక జీవ జాతులు, వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాంతం పులులకు నిలయం. లోతైన లోయలు, కనుమలు కలిగిన నల్లమల టైగర్ రిజర్వులో కొండ భూభాగం కృష్ణానది పరీవా�
మండే ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఓ మూడు రోజులు కాస్త ఉపశమనం కలుగనున్నది. దంచి కొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురునిచ్చింది.
రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలో మధ్యనే మాడ పగిలేలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయ
వేసవి నేపథ్యం లో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్ర త్యేక దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా తాగు నీ రందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడ్లోని జన్నారం, ఇందన్పల్లి, త
మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే న�