వేసవి ప్రారంభంలోనే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొన్న మద్దూర్ మండలంలోని దోరెపల్లి ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన మరువకముందే మంగళవారం కొత్తపల్లి �
కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పన
Water Bells | ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్ ముప్పున�
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది.
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పొద్దున 9 గంటలకే భానుడు భగభమంటున్నాడు.
భానుడి భగ భగకు నగరంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి. మే నెల రాకముందే నిప్పుల కొలిమిలా మారింది పరిస్థితి. ఉదయం పదకొండు గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
Temperatures | దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో తాపాన్ని తగ్గించుకునేందుకు జనం వివిధ రకాల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో రూ.20కి లభ్యమైన అరడజను పెద్దసై�
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవికాలం కావడంతో నీటి వనరులు వేగంగా పడిపోతున్నాయి. పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని మండలంలోని సోమార్పేట్ రైతులు వాపోత�
గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లా దస్తూర�
TS Weather | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.