ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్�
మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది.
Summer | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేసవిలో భగభగలే!ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన వేసవిని చూడక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర�
దక్షిణ అమెరికా దేశమైన చిలీని (Chile) కార్చిచ్చు దహించివేస్తున్నది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటివరకు 51 మంది మరణించారు.
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక అన్నారు.
భూమిపైన ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023 లాగానే ఈ ఏడాది వేసవిలోనూ అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ైక్లెమెట్ నివ
TS Weather | చలికాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గి ఫిబ్రవరి రెండో వారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉందని, ఉష్ణోగ
Jupalli Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Gutha Sukhender Reddy | వచ్చే వేసవి(Summer)లో మంచినీటి సమస్య(Water shortage) వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy) అన్నారు.
పండ్లలో రాజు మామిడి. అందుకే వేసవిలో వచ్చే మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపుతుంటారు. నాణ్యమైన మామిడి పండ్లకు దేశీ అవసరాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్త�
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమం గా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్త
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున�
Harish Rao | హైదరాబాద్ : పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం ను