చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
మూసాపేట, జూలై 7 : తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ప్రమాదవశాత్తు భవనం మూడో అంతస్తు నుంచి పెచ్చులూడి యువతిపై పడటంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన�
హపూర్ : యాపీలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. హపూర్ జిల్లాలోని రసూల్పూర్ గ్రామంలో మహిళ తన ఏడాదిన్నర వయసున్న కుమారుడి గొంతునులిమి చంపి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ�
ప్రేమజంట| జిల్లాలోని ఐలాపూర్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన మాధవి (17), రాజు (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెండ్లి చేసుకోవ�
వెంగళరావునగర్, జూలై 1: నీవు అందంగా లేవు..లావుగా ఉన్నా వు..మరొక పెండ్లి చేసుకుంటానంటూ భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
లక్నో : తాను తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం యూపీలోని ఫతేగంజ్లో వెలుగుచూసింది. స్కూల్ టీచర్గ�
ఒకరంటే ఒకరికి ఇష్టం.. కానీ ఇద్దరి కులాలు వేరు.. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. ఇద్దరు కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి తనువు చాలించడమే మార్గమనుకున�
యువతి ఆత్మహత్య| నగరంలోని జూబ్లీహిల్స్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. గత కొంతకాలంగా
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని బలవన్మరణానికి పాల్పడింది. జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉర
మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరే�
వడ్డేపల్లి, జూన్ 21: పెండ్లింట చావు బాజా మోగింది. పెండ్లి జరిగిన గంటల వ్యవధిలోనే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తన�